RBOL లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన MD శ్రీమతి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి

77వగణతంత్రదినోత్సవవేడుకలనుRBOLకార్యాలయంలోఘనంగానిర్వహించారు.తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని RBOL కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.సోమవారం వేడుకలలో భాగంగా కార్యాలయ ఆవరణలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బుయ్యని సరళ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరళ రెడ్డి మాట్లాడుతూ.. స్వేచ్ఛాయిత వాతావరణం కోసం రూపొందించిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి ఉండాలని, అతిపెద్ద రాజ్యాంగం ను ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగిస్తున్న ఈ రోజు మాన గణతంత్ర దినోత్సవం అని అన్నారు. దేశం పట్ల దైవం పట్ల ప్రతి ఒక్కరు నిబద్ధత కూడా కలిగి ఉండాలని అన్నారు.ఈ వేడుకల్లో RBOL సిబ్బంది మరియు తదితరులు ఉన్నారు.
RBOL లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
RBOL లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన MD శ్రీమతి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి
77వగణతంత్రదినోత్సవవేడుకలనుRBOLకార్యాలయంలోఘనంగానిర్వహించారు.తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని RBOL కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.సోమవారం వేడుకలలో భాగంగా కార్యాలయ ఆవరణలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బుయ్యని సరళ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరళ రెడ్డి మాట్లాడుతూ.. స్వేచ్ఛాయిత వాతావరణం కోసం రూపొందించిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి ఉండాలని, అతిపెద్ద రాజ్యాంగం ను ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగిస్తున్న ఈ రోజు మాన గణతంత్ర దినోత్సవం అని అన్నారు. దేశం పట్ల దైవం పట్ల ప్రతి ఒక్కరు నిబద్ధత కూడా కలిగి ఉండాలని అన్నారు.ఈ వేడుకల్లో RBOL సిబ్బంది మరియు తదితరులు ఉన్నారు.
