తాండూర్ లో గూడ్స్ రైళ్లకు ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు
వై క్యాబిన్ ఏర్పాటుతో సిమెంట్ రవాణా సులభతరం
ప్రారంభించిన సికింద్రాబాద్ రైల్వే అడిషనల్ మేనేజర్ సంజీవరావు


తాండూర్ లో గూడ్స్ రైళ్లకు ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు
తాండూర్ లో గూడ్స్ రైళ్లకు ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు
వై క్యాబిన్ ఏర్పాటుతో సిమెంట్ రవాణా సులభతరం
ప్రారంభించిన సికింద్రాబాద్ రైల్వే అడిషనల్ మేనేజర్ సంజీవరావు
తాండూర్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు సిమెంటు రవాణా చేసే గూడ్స్ రైళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉండేదని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సిమెంటు రవాణా ఇబ్బందులను తొలగించేందుకు వై క్యాబిన్ గూడ్స్ రైల్వే స్టేషన్ ఏర్పాటుతో సిమెంట్ రవాణా సులభతరం అయినట్లుగా తెలిపారు. ఇప్పుడు గూడ్స్ రైలు తమ ఇంజన్ ను తాండూర్ స్టేషన్లో మార్చుకోకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ లో ఇంజన్లు మార్పిడి చేసుకొని ఫ్యాక్టరీకి నేరుగా వెళ్లి సిమెంట్ లోడింగ్ చేసుకొని తిరిగి వెళ్తాయని పేర్కొన్నారు దీని ద్వారా సులభంగా గూడ్స్ రాయిలకు సరఫరా అయ్యిందని పేర్కొన్నారు.
